తులం బంగారం ధర రూ.89,400
ఒక్కరోజులోనే రూ.1,300 పెరుగుదల రూ. లక్షకు చేరిన కిలో వెండ ధర దేశంలో బంగారం ధరలు రోజురోజుకు ఆకాశానికి దూసుకెళుతున్నాయి. శుక్రవారం ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి చేరుకున్నాయి ఒక్కరోజులోనే రూ.1,300 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.89 వేలు ను దాటింది. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా పది…
Image
ఫిబ్రవరి 14న కులగణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్...
మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన పాల్గొననున్న రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి గాంధీభవన్ ప్రకాశం హాల్‌లో కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బిసి కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేష…
Image
సమగ్ర కుటుంబ సర్వేలో ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు -మంత్రి పొన్నం
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం పిలుపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.  బుధవారం ఉదదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి లాంచనంగా ప్రారంభించా…
Image
కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం... బోనస్ ఏ రకం దాన్యానికో తెలుసా?
కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రూ. 500 బోనస్ ఏ రకం దాన్యానికో తెలుసా? ప్రభుత్వపీఠం, రఘునాథపల్లి, అక్టోబర్ 29: మండలంలోని కోడూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించ…
Image
అలయ్-బలయ్ ఓ రాజకీయ పబ్లిసిటీ స్టంట్..!
అలయ్-బలయ్ ఓ రాజకీయ పబ్లిసిటీ స్టంట్..! "మానవ సoబంధాలన్నీ ఆర్ధిక సంబధాలుగా ఉంటున్న నేపథ్యం"లో అలాయి బలాయి లాంటి వాటికి విలువ ఎంత? సార్ధకత ఎంత ఉందో చూడాలి. ఇంటికి చుట్టాలు వస్తేనే భయపడే ఈరోజుల్లో... దసరా తరవాత రోజు ప్రతీ సంత్సరం అలాయి బలాయి పేరుతో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గత 19 ఏళ్లుగా వ…
Image
వెలుగు గుట్ట శ్రీ దుర్గా పరమేశ్వరి శరన్నవరాత్రులు ప్రారంభం
తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇవాళ శ్రీ పంచముఖ గాయత్రి అలంకారం హైదరాబాద్‌ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్‌ను ఆనుకుని ఉన్న వెలుగు గుట్ట పచ్చని చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం లో కొలువు తీరిన శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మ వారు భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి. ఆ జగన్మాత ఈ క్రోధి నామ సంవత్స…
Image
మూసీనది ప్రక్షాళన గురించి చర్చిద్దాం... సహకరిద్దాం
ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడదాం రైతులను కాపాడుకుందాం హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో అక్టోబర్‌ 5న సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత…
Image
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం
ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం మీ అందరి ఆశీర్వాదబలంతో కాంగ్రేస్ పార్టీ పెద్దలందరి సహకారంతో..సహచర మిత్రుల ప్రోత్సాహంతో..మన రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి వర్యులు నాకు దైవ సమానులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అన్న దీవెనలతో.. గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో.. రైతు బిడ్డగా తెలంగాణ …
Image
చేనేత వస్త్రాలతో పండుగ చేద్దాం.. నేతన్నలకు అండగా ఉందాం : నారా భువనేశ్వరి
అమరావతి : చేనేత వస్త్రాలతో పండుగ చేద్దాం.. నేతన్నలకు అండగా ఉందామని నారా భువనేశ్వరి X వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రలకు పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు చేనేత కార్మికులను కలిసి, వారు పడే కష్టాలు, ఎదుర్కొనే ఇబ్బందులు నేరుగా తెలుసుకున్నానని నారా భువనేశ్వర…
Image